ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు.: కలెక్టర్.

0
64

అన్నమయ్య జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా పెట్రోల్ బంకులను తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారని, మదనపల్లి, గుర్రంకొండ, గాలివీడు తదితర ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని, ఎక్కడా రద్దీ లేదని తెలిపారు. ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, బంకులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: మిద్దెపై నుంచి పడి చేనేత కార్మికుడుకి తీవ్ర గాయాలు.
మదనపల్లిలోని నీరుగట్టుపల్లి రామిరెడ్డి లేఔట్‌లో చేనేత కార్మికుడు పాపయ్య (49) మిద్దెపై నుంచి...
By Pagadala Venkateswar 2026-02-07 07:01:02 0 143
Andhra Pradesh
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే...
By Ratna Sekhar 2026-02-14 14:58:50 0 259
Andhra Pradesh
మొవ్వ పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం
కృష్ణాజిల్లా : పామర్రు నియోజకవర్గం :   మొవ్వ (మ) పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై...
By Rajini Kumari 2025-12-23 10:10:28 0 163
Telangana
దుండిగల్ పరిసరాల్లో గ్యాస్ కొరత ! హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
దుండిగల్ (Dundigal) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది....
By Ponnala Srinivasrao 2026-03-15 03:58:21 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com