ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

0
360

క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి "ఇన్చార్జ్ గౌతమ్ కుమార్" 

 

(భారత్ అవాజ్ న్యూస్) ఉరవకొండ జనవరి 23: ఈరోజు ఉరవకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ఇంచార్జ్ 'గౌతమ్ కుమార్' గ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు "పవన్ కళ్యాణ్" ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉరవకొండ నియోజకవర్గం లో బలోపేత దిశగా జన సైనికులు కలిసి మెలిసి ఐదు మండలాల్లో అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతం కొరకు జనసైనికులు పాటుపడాలని తెలియజేశారు అదేవిధంగా కూటమి జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులతో ఐక్యంగా ఉండాలంటూ తెలియజేశారు.

జనసేన పార్టీ రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశాల మేరకు, నూతన మండల కమిటీలు, మరియు గ్రామస్థాయిలో కమిటీలు, వార్డు ఇంచార్జలు త్వరలో పూర్తిస్థాయిలో నిర్మించడం జరుగుతుందనీ చర్చించడం జరిగింది. మరియు అలానే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్ళాలో ఈ సమావేశంలో తెలియచేయడం జరిగింది. మరియు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా నియోజవర్గ నాయకులకు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల కన్వీనర్ చంద్రశేఖర్, వజ్రకరూరు మండల కన్వీనర్ అచనల కేశవ్, కూడేరు మండల కన్వీనర్ నాగేష్, బెలుగుప్ప మండల కన్వీనర్ సుధీర్, నాయకులు దేవేంద్ర, రాజేష్, హరి శంకర్ నాయక్, రమేష్, తిలక్, మల్లికార్జున, నీలకంఠ, మణి కుమార్, అనిల్, బోగేష్, సోము, ధనంజయ్, భద్ర, రమేష్, బీమా, రమణ, అభి, శేఖర్, వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.|
హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-12-07 15:50:52 0 258
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిద్ధమవుతున్న రిపబ్లిక్ డే వేడుకలు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   గుంటూరు జిల్లా పోలీస్...* *తేది :...
By KOTESWARARAO KVSR 2026-01-06 14:39:59 0 428
Telangana
ఆర్టీసీ కార్మికుడు మృతి....
నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్...
By Gujile Ramu 2026-04-24 01:22:12 0 153
Andhra Pradesh
రెండు గంటల్లో మిస్ అయిన బాలుని పట్టుకున్న పెనమలూరు పోలీసులు
*రెండు గంటల వ్యవధిలోనే మిస్ అయిన బాలుడిని వెతికి పట్టుకున్న పెనమలూరుపోలీసులు*   ...
By Rajini Kumari 2026-01-28 13:05:12 0 146
Andhra Pradesh
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-07 10:35:51 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com