నది కైరవాడిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూమి రెవెన్యూ కన్ను
Posted 2026-05-02 14:09:50
0
100
నదికైరవాడి శ్రీ ఆంజనేయ స్వామి భూముల సర్వేకు బ్రేక్.రెవెన్యూ మరియు ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, ముడుపులు ముట్టిన ఆరోపణలతో పాటు రాజకీయ నాయకుడి ఒత్తిడికి లోనై నదికైరవాడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన భూముల సర్వే నిలిచిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేవస్థాన ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు తమ విధులను విస్మరించి, అక్రమాలకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సర్వే ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వెనుక పెద్ద స్థాయి కుట్ర ఉందనే అభిప్రాయాలు గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్వేను పునఃప్రారంభించి, దేవస్థాన భూములను రక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పుంగనూరుపశువులకు ఉచిత వైద్యం: అన్నమయ్య జిల్లాలో శిబిరం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం...
నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం
మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు...
BRS హయంలో నగర అబి వృద్ధి.
బిర్ ఎస్ హయంలో నగరo అన్నీరాగలో అభి వృద్ధి చెందిoదని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా...
Muncipal elections
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వజ్జా శ్రీనివాసరావు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు అధికారికంగా బాధ్యతలు...