పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'

0
75

పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య వెంటనే ఆమెను ఎద్దుల బండిలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, అత్యవసర పరిస్థితిలో తన భర్త తనను ఎద్దుల బండిలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని, తాము అంబులెన్స్‌కు ఫోన్ చేయలేదని నారాయణమ్మ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.!
హైదరాబాద్ :  రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు...
By Sidhu Maroju 2025-12-23 11:47:49 0 158
Andhra Pradesh
హ్యాపీ బర్త్డే జగన్ అన్న
మూకుమ్మడిగా మీద పడితే తప్ప, ఒకొక్కడిగా వస్తే ముక్కలు, అయిపోతాం అనే భయం ఆ పార్టీలకి ఎప్పటికీ...
By Rajini Kumari 2025-12-21 12:27:47 0 181
Telangana
ఉచిత వైద్య శిబిరం
ఈ నెల 16వ తేదీన పాతబసీలొ భాట్ఙ్ బాబు దేవాలయ ములొ డా. కేర్ హోమిమెపతి, టూరిస్ట్ పాఙా, కాచిగూడా వారు...
By Poloju Bhaskar 2026-03-10 07:26:28 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com