బోరు బావి ప్రారంభించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...

0
97

మర్రిపల్లి/దుగ్గొండి భారత్ ఆవాజ్ న్యూస్...

దుగ్గొండి :మండలం,మర్రిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప దేవాలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం యాదవ కులస్తుల అభ్యర్థన మేరకు ఈ రోజు మన నర్సంపేట శాసనసభ్యులు గౌ"శ్రీ"దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోరుబావి త్రవ్వే కార్యక్రమాన్ని ప్రారంబించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...

తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్,గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ మరియు ఈ కార్యక్రమంలో శివాజీనగర్ సర్పంచ్ సుకినె నాగరాజు,మల్లంపల్లి గ్రామ సర్పంచ్ బూర రాధిక చందూ గౌడ్,మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు,మండల నాయకులు పుచ్చకాయలు బుచ్చిరెడ్డి,ముత్యాల కుమారస్వామి,కొలుగూరి సుమంత్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంట రాజుకుమార్,ఉప సర్పంచ్ బోయిని రంజిత్,యాదవ కుల సంఘం పెద్దమనిషి ఇట్టబోయిన స్వామి,కుల సంఘం అధ్యక్షులు గాజు శ్రీనివాస్,గ్రామ వార్డు సభ్యులు గాజు శివాజీ,డ్యాగం రాణి నర్సింగం,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు...  

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్.
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి...
By Pagadala Venkateswar 2026-03-23 06:06:12 0 134
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి...
By Rajini Kumari 2026-01-26 07:54:23 0 149
Telangana
సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు
సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము...
By Sadaq Sadaq 2026-02-01 11:23:02 0 247
Andhra Pradesh
చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-22 09:46:05 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com