పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్
Posted 2026-04-25 03:44:10
0
62
కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం బట్టువారిపల్లెలోని ఒక గోడౌన్లో దాచి ఉంచిన సుమారు రూ. 15 లక్షలు విలువచేసే 30 టన్నుల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టామని, సోదాలు కొనసాగుతున్నాయని, మరిన్ని బెల్లం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందవేత్త ! మంత్రి భరత్
కర్నూలు :
27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద...
సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.
సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.
డాక్టర్ మన్నె రవీంద్ర
పెద్ద...
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం...
పవిత్రమైన తిరుమల తిరుపతి పై మచ్చగా బి.ఆర్ నాయుడు
ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహ జ్వాలలు
ఎమ్మిగనూరులో జరిగిన భారీ నిరసన...
గ్యాస్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు మంత్రి అచ్చం నాయుడు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, మార్చి 14, 2026*...