మదనపల్లిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్: 13 వాహనాలు సీజ్.

0
60

మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి నగర్, లక్ష్మీనగర్, మంజునాథ కాలనీల్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ పావని పర్యవేక్షణలో 11 బృందాలు, 125 మంది సిబ్బంది పాల్గొని 300 ఇళ్లను తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గల్లీలను నిఘాలో ఉంచారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 బైక్‌లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రజలు అపరిచితులపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణాజిల్లా.  పెనమలూరు నియోజకవర్గం.. ఉయ్యూరు..   బ్రేకింగ్.. స్క్రోలింగ్. ...
By Rajini Kumari 2026-04-13 08:18:04 0 103
Telangana
సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
పెద్దపల్లి మండలం కనగర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి...
By Sunka Santhosh 2026-04-29 17:10:23 0 129
Andhra Pradesh
Nara Lokesh: చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి.. విధివిధానాలపై లోకేశ్ చర్చ.
సింగపూర్, ఆస్ట్రేలియా, మలేసియా, ప్రాన్స్‌లోని విధానాలను అధ్యయనం చేయాలన్న లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-29 06:27:01 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com