నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
Posted 2026-04-22 02:25:28
0
206
చింతూరు: స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కారం పొందేందుకు ఒక అద్భుత అవకాశం లభించింది. ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ ఆధ్వర్యంలో నేడు (బుధవారం) చింతూరులో PGRS (Public Grievance Redressal System) కార్యక్రమం నిర్వహించనున్నారు.ప్రజలు తమ వ్యక్తిగత లేదా గ్రామ సమస్యలపై ఫిర్యాదులు, వినతి పత్రాలను నేరుగా అధికారులకు అందజేయవచ్చు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పీవో గారు ప్రకటించారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"రైల్వే స్టేషన్లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
"నేరానికి ముందే చెక్.. పిస్టల్స్తో పట్టుబడ్డారు!
"మైలార్దేవ్పల్లిలో ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం: డీసీపీ వైభవ్ గైక్వాడ్"
సికింద్రాబాద్ :...
నిజామాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం...
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
Punjab Businessmen Face Extortion Threats from International Callers
Punjab Businessmen Face Extortion Threats from International Callers
In Ludhiana, a series of...