వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి

0
106

బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ రైల్వే గేటు వద్ద వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో ముఖం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతుడి శరీరంపై డ్రాయర్ తప్ప మరేమీ లేవని, వివరాలు తెలిస్తే రైల్వే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : అగ్నిప్రమాదంలో రూ. 50 వేల మేర నష్టం
పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన...
By Kothuru Murali 2026-02-20 09:25:05 0 110
Telangana
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
   సికింద్రాబాద్/ కంటోన్మెంట్.   కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా...
By Sidhu Maroju 2025-08-03 16:31:59 0 760
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
By John Baji 2026-01-01 02:48:16 0 149
Telangana
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు...
By Gangaram Rangagowni 2025-12-28 12:35:42 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com