వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి

0
107

బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ రైల్వే గేటు వద్ద వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో ముఖం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతుడి శరీరంపై డ్రాయర్ తప్ప మరేమీ లేవని, వివరాలు తెలిస్తే రైల్వే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
అంగన్వాడీ టీచర్స్ కి స్మార్ట్ ఫోన్స్ పంపిన చేసిన ఎంమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడి...
By Avunoori Mahesh 2026-04-11 17:42:18 0 132
Andhra Pradesh
రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన...
By Pagadala Venkateswar 2026-02-03 12:39:05 0 115
Goa
FC Goa Signs Jerry Lalrinzuala to Bolster Defense |
FC Goa has signed left-back Jerry Lalrinzuala to strengthen their defensive setup for the...
By Pooja Patil 2025-09-16 09:06:11 0 672
Andhra Pradesh
ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన
*స్క్రోలింగ్ కొరకు*   ఆచంట 21-12-2025     ➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట...
By Rajini Kumari 2025-12-21 14:04:18 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com