ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక

0
525

MAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా తార్నాక హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రశాంతి మేడం   గారు విచ్చేసి టీం మహబూబాబాద్ డిపో ఉద్యోగులకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఆహార అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిపో మేనేజర్ వి కళ్యాణి గారు, తార్నాక డాక్టర్ ప్రశాంతి గారు, ఎంఎఫ్ పాపిరెడ్డి గారు, ట్రాఫిక్ సూపర్వైజర్ ఎంఆర్ రెడ్డి గారు, ఆఫీస్ సూపర్డెంట్ శ్రీమన్నారాయణ గారు, సెక్యూరిటీ ఇంచార్జ్ పీ.ఎం. రెడ్డి గారు,సీనియర్ అసిస్టెంట్ రుక్మిణిగారు, ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్స్ నబి, ఆఫీస్ సిబ్బంది గ్యారేజ్ సిబ్బంది మరియు టీమ్ మహబూబాబాద్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి వర్క్ షాప్ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
ఈరోజు మంగళగిరిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్న రాజంపేట...
By Benguluri Madhubabu 2026-01-27 04:15:23 0 226
Andhra Pradesh
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా...
By Rajini Kumari 2026-03-06 01:45:23 0 119
Telangana
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
By Pinnehasan Odela 2026-01-14 18:15:27 0 161
Andhra Pradesh
ప్లాస్టిక్ కవర్లు వద్దు గుడ్డ సంచులే ముద్దు మేయర్ రాయల భాగ్యలక్ష్మి
విజయవాడ నగరపాలక సంస్థ  19-12-2025        *ప్రతి ఒక్కరూ తమతోపాటు...
By Rajini Kumari 2025-12-20 12:39:34 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com