చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

0
317

చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మయ్య, సుబ్బయ్య, ఉదయం పొలానికి వెళ్లి తిరుగు వస్తుండగా వెనుకవైపుగా ఆటో ఢీకొట్టడంతో తలకు బలంగా గాయలై అక్కడికక్కడ మృతి చెందగా సమాచారం అందుకున్న పోలీసు వారు పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న చీరాల టిడిపి అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ వైద్యశాల వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీస్ వారిని వివరణ అడిగి తెలుసుకున్నారు.ఇంకెప్పుడు యాక్సిడెంట్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించి భార్గెడ్స్ పెట్టి డేంజర్ జోన్ గా బోర్డులు పెట్టాలని కోరారు. భారీ వాహనాలను దండుబాటు రహదారిగా పట్టణ వైపు మళ్ళించాలని పోలీసు వారికి సూచనలు చేశారు. పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు నష్టం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
“మల్లారెడ్డి కాలనీలో ట్రాఫిక్ పరిష్కారానికి చర్యలు – ప్రత్యామ్నాయ రోడ్‌పై చర్చ”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్లారెడ్డి కాలనీలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై స్థానిక నివాసితులు...
By Sidhu Maroju 2026-03-17 10:28:08 0 149
Andhra Pradesh
ఆటో కార్మికుల సమ్మె
విశాఖ పట్నంలోని ఏ వియన్ కాలేజీ రోడ్డు అంబేద్కర్ విగ్రహ నడి కూడలిలో ఈ రోజు దేశ సమ్మె కారణంగా ఆటో...
By Mobbu Venkatramana 2026-02-12 16:18:39 0 254
International
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar: Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
By Bharat Aawaz 2025-07-03 07:32:43 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com