పెళ్లి కార్డులో సీఎం ఫోటోలు ముద్రించి ఆహ్వానం పలికిన TDP నేత.

0
116

మదనపల్లె మండలం పనసమాకులపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జి. వి. నాయుడు, తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదితరుల ఫోటోలను ముద్రించి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ నెల 8, 9 తేదీల్లో మదనపల్లెలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వివాహ వేడుకలు జరగనున్నాయి. పార్టీపై తనకున్న అభిమానంతోనే ఈ విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. సీఎం, మంత్రులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:46 0 575
Andhra Pradesh
భవాని దీక్షల విరమణ సేవలో జిల్లా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
*భవాని దీక్ష విరమణ సేవలో జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు*  ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న భవాని...
By Rajini Kumari 2025-12-14 13:24:56 0 198
Jammu & Kashmir
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood The Trinamool Congress (TMC) has...
By BMA ADMIN 2025-05-23 10:34:48 0 2K
Telangana
రూ. 2.23 కోట్ల వ్యయంతో అల్వాల్ రూపు రేఖలు మార్చేస్తాం : అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపే...
By Sidhu Maroju 2026-02-10 15:27:18 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com