శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలు

0
273

శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.

క్రికెట్, టెన్నికాయిట్, బాడ్మింటన్, క్యారమ్స్, చెస్, త్రోబాల్.

 ఈ పోటీల్లో ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.

మూడో రోజు పోటీలు ఆదివారం ముగియనున్నాయి.

ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.

విజేతలు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం రైతన్నలకు భరోసా
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు...
By Rajini Kumari 2026-04-04 14:43:21 0 193
Andhra Pradesh
చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు*....
వైసిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సయ్యద్ గౌస్ మోహిద్దీన్, మార్కాపురం....    ...
By mahaboob basha 2025-09-21 00:57:18 0 282
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 04:44:03 0 108
Andhra Pradesh
మదనపల్లిలో ఆస్తి వివాదం: రక్తసంబంధీకుల మధ్య దాడులు.
మదనపల్లిలో ఆస్తి తగాదాలు తీవ్రమయ్యాయి. పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన వేములయ్య కుటుంబంలో ఆస్తి...
By Pagadala Venkateswar 2026-02-28 11:14:41 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com