పుంగనూరు నియోజకవర్గ : రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకుందాం

0
120

రైతులు పంటలు పండించడానికి రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకోవాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు సూచించారు. సోమవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంటలో అగ్రికల్చర్ ఇన్చార్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ఈ సంవత్సరం వాతావరణ మార్పుల వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తక్కువగా పడతాయని, కావున రైతులు నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
Build Your Network, Build Your Future – The Power of Professional Networking
In today’s fast-paced media world, talent alone isn’t enough. Opportunities grow...
By BMA ADMIN 2025-06-28 11:57:13 0 2K
Andhra Pradesh
నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం...
By Pagadala Venkateswar 2026-02-17 05:20:11 0 195
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు.
పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, ఉప్పరపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో ఆదివారం దివంగత నేత...
By Kothuru Murali 2026-01-18 09:00:39 0 120
Telangana
మరో ఆర్టిసి డ్రైవర్ ఆత్మ అత్యాయత్నం
  *మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం* భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు...
By Gujile Ramu 2026-04-24 05:28:25 1 182
Jammu & Kashmir
🌄 Operation Bihali Underway: Security Forces in Udhampur Forest Engagement
Udhampur, J&K – A precision-driven joint security operation—named Operation...
By Bharat Aawaz 2025-06-26 13:11:34 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com