వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజీవ్ రెడ్డి
Posted 2026-03-27 05:16:33
0
198
ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు🙏🙏,,,,,
# శ్రీరాముడు చూపించిన సత్యం, ధర్మం, నీతి మార్గం మన జీవితాలకు మార్గదర్శకం కావాలని, ప్రతి ఇంట్లో ఆనందం వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
# ఈ పవిత్రమైన రోజు ప్రతి మనసులో విశ్వాసాన్ని పెంచి, కష్టాలను దాటే ధైర్యాన్ని ఇచ్చే శక్తిగా నిలవాలని పేర్కొన్నారు.
# సమాజంలో ఐక్యత, స్నేహభావం మరింత బలపడాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో కళకళలాడాలని కోరుకున్నారు,,,
# శ్రీరాముని ఆశీస్సులతో యువతకు ఉత్తేజం, రైతులకు అభివృద్ధి, ప్రతి ఒక్కరికీ శాంతి-సంపదలు కలగాలని ఆయన ఆశించారు.
# “శ్రీరామ నవమి" సందర్భంగా ప్రతి హృదయం భక్తితో నిండిపోవాలి… ప్రతి ఇంట్లో ఆనందం పండాలి… ప్రతి జీవితం విజయవంతం కావాలి” అని ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు అభిలషించారు. 💐🙏✨
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*
ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న...
వేసవి రాకముందే నీటి ఎద్దడి..
బొబ్బిలి పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేగావతి నదిలో నీటి మట్టం తగ్గడంతో...
ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్ను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ...
కాల్వ, నీటి పనుల వేగంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు.|
హైదరాబాద్: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
जयपुर में मार्केटिंग धोखाधड़ी का भंडाफोड़, ३७ गिरफ्तार
जयपुर शहर में शुक्रवार को एक बड़ी #मार्केटिंग_धोखाधड़ी का भंडाफोड़ हुआ। कर्दानी क्षेत्र के...