చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ సంవత్సర వేడుకలు. కాలనీ టూల్ రూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
414

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వెంకటాపురం డివిజన్లోని చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి 25 సంవత్సరంలో అడిగిడుతున్న శుభ సందర్భంగా కాలనీ లో టూల్ రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గం మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్. కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు కమిటీ మెంబర్లు సాదరంగా ఆహ్వానించి సన్మానం చేశారు వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తోడ్పడు అందించిన కార్పొరేటర్కు మరియు ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి గాని కార్పొరేటర్ దృష్టికి గాని తీసుకురావాలని డివిజన్ అభివృద్ధి ముఖ్య ఉద్దేశం అని వారు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు జనరల్ సెక్రెటరీ బాలమల్లు , బిక్షపతి, శ్రీనివాస్ గౌడ్ , పట్టాభి ,అనిల్ రెడ్డి , సత్యనారాయణ గౌడ్, అశోక్ ,ప్రభాకర్ ,కన్నా కాలనీవాసులు పాల్గొన్నారు.

   Sidhumaroju 

Search
Categories
Read More
Bharat Aawaz
Union Home Minister Amit Shah’s Visit to Hyderabad for “Adhikara Basha” Celebration
In a significant move to energize party workers and assert the cultural and political identity of...
By Bharat Aawaz 2025-07-09 13:25:02 0 1K
Telangana
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్
 దొడ్డి అల్వాల్ సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు కార్పొరేటర్  సబిత అనిల్...
By Sidhu Maroju 2025-06-26 10:06:01 0 1K
Andhra Pradesh
పట్టపగలే పత్తికొండ పోస్ట్ ఆఫీస్ లో దొంగతనం
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ ఉపతపాల కార్యాలయం నందు శనివారం రోజు ఉదయం 11 గంటలకు పట్టపగలే...
By krishna Reddy 2025-12-14 04:16:01 0 169
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com