మదనపల్లిలో పూచిపడ్డ సొమ్ము వివాదం.. యువకుడిపై దాడి.

0
94

సోమవారం మదనపల్లెలో బాకీ సొమ్ము వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపై దాడి జరిగింది. రామారావు కాలనీకి చెందిన ఈశ్వరమ్మ తెలిపిన వివరాల ప్రకారం, మోతీనగర్‌కు చెందిన సల్మాకు రూ. 15 వేల బాకీ ఉంది. వారం క్రితం జరిగిన గొడవలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడు, తాను పూచి ఉండి డబ్బు ఇప్పిస్తానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, వారం తర్వాత NTR సర్కిల్ వద్ద డబ్బు చెల్లించలేదని ఆగ్రహించిన వ్యక్తులు యువకుడిపై దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-03 05:37:25 0 53
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆ రైతులందరికీ గుడ్ న్యూస్
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు...
By Kothuru Murali 2026-03-21 06:23:33 0 80
Andhra Pradesh
జగన్నాథగట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి కృషి చేయండి*
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి - జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ను కోరిన...
By mahaboob basha 2025-08-18 23:16:12 0 558
Telangana
మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య...
By MERIGE MALLESH 2026-03-26 05:36:46 0 146
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com