కంభంపాటి రామ్మోహన్ రావుకు సృజన చౌదరి పరామర్శ

0
137

కంబంపాటి రామ్మోహన్ రావు కు సుజనా పరామర్శ..     

                                             టీడీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కంభంపాటి రామ్మోహన్ రావు తల్లి వెంకట నరసమ్మ కు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాళులు అర్పించారు.. అనారోగ్యం కారణంగా ఇటీవల వెంకట నరసమ్మ తనువు చాలించారు.. శనివారం పెద అవుటుపల్లి లోని కంభంపాటి నివాసానికి వెళ్లిన సుజనా చౌదరి కంభంపాటి వెంకట నరసమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.. అనంతరం రామ్మోహనరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు..

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-06 14:27:43 0 104
Andhra Pradesh
మదనపల్లె: బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్.
మదనపల్లెలో అధికారుల నిర్లక్ష్యంపై సీటీఎంకు చెందిన సయ్యద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను...
By Pagadala Venkateswar 2026-03-02 10:08:58 0 87
Andhra Pradesh
పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి
పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్...
By Kothuru Murali 2026-03-20 06:02:48 0 78
Telangana
న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!
న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు...
By SivaNagendra Annapareddy 2025-12-25 06:32:33 0 378
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com