అన్నదాత సుఖీభవ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రాయచోటి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి

0
167

రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం టౌన్ లో ప్రజాభిప్రాయ శాఖలో పాల్గొన్న నాగభూషణ్ రెడ్డి రైతుల స్పందనలు ఇలా ఉన్నాయి సమయానికి డబ్బులు జమ కావడం వల్ల మా వ్యవసాయ పనులకు చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు మాకు ధైర్యం ఇస్తున్నాయి విత్తనాలు ఎరువులు కొనడానికి ఈ సహాయం ఎంతో తోడ్పడుతుంది మూడో విడత కూడా ఇంత త్వరగా రావడం వల్ల మా కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగింది రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అభినందనీయం అని పలువురు రైతులు కొనియాడారు 

Search
Categories
Read More
Lakshdweep
Blue Economy: The Mariculture Roadmap
Lakshadweep is set to become India’s hub for "Blue Economy" following the 2026 Sustainable...
By Dunna Jessicaruth 2026-05-14 10:51:34 0 70
Andhra Pradesh
కత్తిపూడి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ బిల్లులు అక్రమ వసూలు ఫై AE కి పిర్యాదు..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ "ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్"...
By BABJI DADALA 2026-01-28 08:52:19 0 351
Telangana
తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వెలువోలు చిట్టిబాబు నియామకం
భారతీయ జనతా పార్టీ తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కోదాడ బిజెపి సీనియర్ నాయకులు...
By Nookapangu Manikanta 2026-04-25 10:54:12 0 102
Telangana
గురవయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
 స్వేరోస్ సంస్థ క్రియాశీలక కార్యకర్త, ఆటో డ్రైవర్ కందుకూరి గురవయ్య స్వేరో ఇటీవల అనారోగ్యంతో...
By Nookapangu Manikanta 2026-05-08 09:30:49 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com