అన్నదాత సుఖీభవ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రాయచోటి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి

0
168

రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం టౌన్ లో ప్రజాభిప్రాయ శాఖలో పాల్గొన్న నాగభూషణ్ రెడ్డి రైతుల స్పందనలు ఇలా ఉన్నాయి సమయానికి డబ్బులు జమ కావడం వల్ల మా వ్యవసాయ పనులకు చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు మాకు ధైర్యం ఇస్తున్నాయి విత్తనాలు ఎరువులు కొనడానికి ఈ సహాయం ఎంతో తోడ్పడుతుంది మూడో విడత కూడా ఇంత త్వరగా రావడం వల్ల మా కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగింది రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అభినందనీయం అని పలువురు రైతులు కొనియాడారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన
*స్క్రోలింగ్ కొరకు*   ఆచంట 21-12-2025     ➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట...
By Rajini Kumari 2025-12-21 14:04:18 0 215
Andhra Pradesh
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్
*Press Release*   *నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా...
By Rajini Kumari 2026-01-13 16:12:47 0 158
Andhra Pradesh
మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ.
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్...
By Pagadala Venkateswar 2026-01-28 10:02:51 0 112
Telangana
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
    హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
By Sidhu Maroju 2025-12-30 17:10:29 0 140
Telangana
ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే...
By Sidhu Maroju 2026-01-10 12:33:34 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com