కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.

0
141

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు అడిగినందుకు తల్లి, కొడుకుపై ఆదివారం సాయంత్రం దాడి చేశాడు. బసినికొండకు చెందిన నవీన్ కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన నవీన్, ఆయన తల్లి పార్వతమ్మ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:57:38 0 31
Telangana
పదవ తరగతి పై కీలక ప్రకటన
*న్యూస్ ( భారత్ ఆవాజ్ ).   *రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులకు నిరీక్షణ ముగిసింది....
By Midathapalli Kiran Kumar 2026-04-28 08:48:33 0 158
Telangana
పట్టణాలు, గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం,
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు,   సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో...
By Bittu Bittu 2025-12-27 12:07:22 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com