మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
165

రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు మైనార్టీ నాయకులు రంజాన్ పండగ పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన మైనార్టీ నాయకులు ఉద్దేశించి ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు ఈ సందర్భంగా పరువులు ముస్లిం నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోల్డ్ షాప్ లో యజమాని ఫిరోజ్ ఖాన్ సాదక్ ప్రసాద్ బాబును ఆలింగనం చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన...
By Boiena Rajesh 2026-05-17 01:00:32 0 65
Andhra Pradesh
పాత నేరస్తులకు మెగా కౌన్సెలింగ్: మహిళల గౌరవానికి ప్రతిజ్ఞ.
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ - పరివర్తన...
By Pagadala Venkateswar 2026-04-23 03:38:55 0 56
Andhra Pradesh
ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు
ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న...
By Benguluri Madhubabu 2026-01-25 04:34:39 0 225
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదం కడప డ్రైవర్ మృతి
మదనపల్లెలో శుక్రవారం వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా లింగాలకు చెందిన రాజా (30),...
By Pagadala Venkateswar 2026-02-10 04:40:45 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com