ప్రభుత్వ అధికార యాప్ మై టిడిపి గురించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న ఐ టి డి పి రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
Posted 2026-03-21 07:38:07
0
225
రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనలు మేరకు రామాపురం మండలం హస్నాపురం గ్రామం కొండా వాండ్లపల్లిలో ప్రభుత్వ అధికార మై టిడిపి గురించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సహదేవ రెడ్డి ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి అన్నదాత సుఖీభవ గురించి మరియు ప్రభుత్వ పథకాలు అమలు గురించి ప్రజలకు వివరించడం జరిగింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దపల్లి : పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం..!
పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు....
మంచిర్యాల్: పర్యావరణ దినోత్సవం
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అదునపు సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి లక్షట్ పేట్ పర్యావరణ...
Bihar Police Record 11% Rise in Illegal Liquor Seizures
The Bihar Police have reported a significant 11% surge in liquor seizures across the state during...
Shikha Goel: The Shield of Integrity Reshaping Modern Law Enforcement
Shikha goel ips The Shield of Integrity: How IPS Shikha Goel is Reshaping Modern Law...
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...