పుంగనూరు నియోజకవర్గం : ఆ రైతులందరికీ గుడ్ న్యూస్

0
82

గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు కోసం భూములు కోల్పోయిన రైతులకు శుక్రవారం వారి ఖాతాలలో నగదు జమ అయినట్లు తెలిసింది. సుమారు 82 ఎకరాల భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పరిహారం విడుదలైనట్లు సమాచారం. సోమల, ఆవులపల్లి ప్రాజెక్ట్, కురబలకోట ముదివేడు ప్రాజెక్టు, పుంగనూరు నేతిగుట్ట ప్రాజెక్ట్ భూ బాధితులకు కూడా త్వరలో పరిహారం అందనున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం..
రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతిలో రూ.80...
By John Baji 2025-12-27 11:28:46 0 126
Andhra Pradesh
దోర్నాల వ్యక్తి హత్య
దోర్నాల వ్యక్తి హత్య  మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో తిమ్మాపురం గ్రామంలో జరిగిన హత్య...
By Chennaiah Kati 2026-02-17 11:20:24 0 203
Telangana
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి :జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): వినియోగ దారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని...
By Bittu Bittu 2025-12-24 10:45:29 0 257
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com