రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో విశేష పూజలు

0
172

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటి పట్టణం నందు వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి వారికి భద్రకాళి అమ్మవారికి మరియు ఉపాలయాల యందు రుద్రాభిషేకములు అర్చనలు చేయించడం అయినది తదనంతరము వెయ్యి మంది పైచి లుకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయడం జరిగినది దేవాలయం నందు పనిచేస్తున్న అర్చకులకు భజంత్రులకు సిబ్బందికి అందరికి బట్టలు వితరణ చేయడం జరిగింది అని తిరుమల శెట్టి మనోజ్ కుమార్ తెలిపారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.
సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెడుపై మంచి గెలుపునకు సూచిక ఈ పండుగ అన్న సీఎం చంద్రబాబు సమత,...
By Pagadala Venkateswar 2026-03-03 05:46:21 0 121
Andhra Pradesh
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన! ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే --- ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2025-12-16 07:19:47 0 163
Andhra Pradesh
"సుపరిపాలన దినోత్సవం" సందర్భంగా నిర్వహించిన బహిరంగసభ బందోబస్తు స్వయంగా పర్యవేక్షించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 25.12.2025* _*// “సుపరిపాలన దినోత్సవం” సందర్భంగా...
By KOTESWARARAO KVSR 2025-12-25 12:21:38 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com