ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన షాల పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు ఈ మహిళా దినోత్సవం నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ విచ్చేశారు. మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు. పనత ల సురేష్ మాట్లాడుతూ మనప్రియతమ నరేంద్ర మోడీ గారు పేదరికం నుండి వచ్చిన వారు కావున పేదల అబివృద్ధి కోసం పాటు పడుతున్నారు ఈ కార్యక్రమంలో 1000మందికి చీరలు పారిశుధ్య కార్మికులకు పంచారు. కేంద్ర ప్రభుత్వ అబివృద్ధి పతకాలు వినియోగించుకోవా లన్నారు. సమాజంలో మీరే గొప్ప పాత్ర పోషిస్తున్నారు కార్మికులను కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు పరశు రా మ రాజు మాట్లాడుతూ మీకు ఏ సమస్య ఎదురైనా మాకు గాని మా పార్టీ నాయకులకు తెలియ జేస్తే పరిస్కరిస్తామన్నారు. ప్రారంభానికి ముందు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ములకలపల్లి ప్ర కాష్ ఆధ్వర్యం లో జ్యోతి ప్రజ్వలన చేశారు ఈకార్యక్రమంలో రాష్ట్ర మహిళ మోర్చా ఎస్సీ పార్టీ ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ . జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీ సుశీల. జయలక్ష్మి. పాల్గొ న్నారు
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz