Chaitanyapuri Prabath nagar community hall

0
191

ఈ రోజు ప్రభాత్ నగర్ కాలనీ లోని మాధవ్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ను పోలీసులు ఫోర్స్ తో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నారని తెలిసిన స్థానిక తాజా మాజి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా కాలనీ వాసుల పిలిచిన మేరకు ఉదయం 7.30 గంటలకీ అక్కడకు చేరుకొని స్థానిక మల్కాజిగిరి MP శ్రీ ఈటల రాజేందర్ గారికి ఫోన్లో మాట్లాడి సమస్య ను తెలిపిన వెంటనే , ఎంపీ గారు RR dist colloeter గారికి మాట్లాడిన దరిమిలా స్థానిక సరూర్నగర్ MRO గారు నాతో ఫోన్లో మాట్లాడినారు , స్థానిక పోలీస్ CI సైదులు గారు వచ్చి కాలనీ వాసుల concern లేనిది మేము తీసుకోము అని తెలిపినారు .

కావున అందరం కలిసి సంఘటహిత పోరాటం చేస్తే ఏదైనా సాధించగలమని కాలనీ వాసులు నిరూపించారు .

Search
Categories
Read More
Telangana
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డి
MAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన 'మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్'గా ఎన్....
By Bheeshman King 2026-07-01 11:21:16 0 232
Andhra Pradesh
ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు...
By Mobbu Venkatramana 2026-02-10 12:16:56 8 2K
Business & Finance
Indian Chamber of Commerce Targets ₹1 Lakh Crore Investments in West Bengal
The Indian Chamber of Commerce (ICC) has announced plans to mobilise nearly ₹1 lakh crore in...
By Navya Sree 2026-07-04 06:39:07 0 22
Andhra Pradesh
ఓటర్ జాబితా సవరణ పై సీఎం చంద్రబాబు కీలక భేటీ
*ఓటరు జాబితా సవరణపై సీఎం చంద్రబాబు గారు కీలక భేటీ*   గుంటూరు జిల్లా, మంగళగిరి, టీడీపీ...
By Rajini Kumari 2026-06-02 12:36:30 0 221
Andhra Pradesh
Tirumala: తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.
అలిపిరి వద్ద సాధారణ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది నాణేల మార్పిడి...
By Pagadala Venkateswar 2026-03-10 12:57:30 0 292
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com