శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం 18వ వార్షికోత్సవ

0
160

గౌలిపుర హనుమాన్ నగర్ ఫేస్-3, లో శీశీశీ బంగారు మైసమ్మ దేవాలయ లొ  18వ వార్షిక  మహోత్సవం బాగంగా ఈరోజ ఉదయం 5:30 నిలకు గణపతి పూజ,  ప్రధాన కలశ స్థాపన, అమ్మ వారికి ప్రత్యేక అభిషేకం,  అలంకరణ,  అర్చన  మహ హారతి మరియు ఉదయం 8:30 నిలకు దేవీ హోమం ఙరిగింది. అనతరం ప్రసాద విస్తరణ జరిగింది. సాయంత్రం 6 గలకు లలిత సహస్రనామ పారాయణం రాత్రి 7 : 30 నిలకు అమ్మ వారికి నక్షత్ర హరతి, కుంకుమరచన ఙరుబడును అని ఆలయ కమిటి సభ్యులు రావుల నరేందర్ గారు చెప్పిరు. ఈ కార్యక్రంలొ సానిక ప్రఙలు మరియు కామిటి సభ్యులు సంతోష్ గారు, యదగిరి చారి గారు, శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ చారి గారు, యశ్వత్ గారు తదితరులు పాల్గొన్న రు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో టమోటా పంట దగ్ధం: కన్నీరుమున్నీరవుతున్న రైతు
మదనపల్లి మండలం మిట్టపల్లిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప...
By Pagadala Venkateswar 2026-02-26 11:10:54 0 61
Bharat Aawaz
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
By Bharat Aawaz 2025-08-16 06:47:43 0 717
Andhra Pradesh
దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*    *నూతన యాగశాల ద్వారా...
By Rajini Kumari 2025-12-19 09:54:12 0 149
Andhra Pradesh
విశాఖ లో లోకా యుక్త శిబిరం
ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో   నిర్వ హి స్థూన్నా మ నీ  లో కా...
By Mobbu Venkatramana 2026-01-18 14:57:08 0 579
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com