రచ్చ బండ

0
310

ప్రస్తుత కాలంలో పూర్వం గ్రామాలలో.రచ్చబండ ల దగ్గర .చెట్ల క్రింద వివిధ సమస్యల పైన రాజకీయ పరిపాలన న్యా య వ్యవస్థ .తగాదాలు భూములు ఇళ్లు.కుటుంబ బాధ్యత న్యా యాలు. స్థానిక పోలీస్ స్టేషన్ కు పోనివ్వకుండా అక్కడికక్కడే న్యాయ తీర్పులు పంచాయతీలు మన పూర్వీకులు చేసేవారు. ఒకవేళ గ్రామ పెద్దలకు తే లియకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నేపధ్యంలో గ్రామ పెద్దలు . మేము గ్రామ తీర్మానం చేసుకొంటాము. మీరు పట్టించు కోవద్దండీ అని పోలీసులకు చెప్పేవారు. పిదప గ్రామ తీర్పులు 5మంది లేదా 8మంది పెద్దలు సమక్షంలో జరిగేవి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్య. వైద్యం. ఆరోగ్యం. ఉపాధి. వంటి పథకాలు పై ఎంతైనా దృష్టి సారించాలని . మరియు మనిషికి సోమరి పోతూ లాంటి ఉచిత పథకాలు రద్దు చేయడం నిపుణ ల వాదన. ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రకటించే పార్టీలపై సుప్రీం కోర్టు చర్యలు చేపట్టాలని. మరొక వైపు మేధావుల కోరిక. గ్రామాలలో శ్రీరామ రాజ్యం పాలన ఇప్పుడు రావాలంటే డిల్లి నుండి గల్లి వరకు గ్రామాలలో నిరక్షరాస్యత . తెలియనితనం. శ్రీ విద్యా ప్రోచకం. తగాదా లు అప్పటికప్పుడే గ్రా మస్తులుచే తీర్పులు పరిస్కరించుకో వాళ్ళని. అధిక డబ్బులు. ఖర్చు పెట్టకుండా మోసాలకు గురి కాకుండా పంతాలు పట్టింపులకు పోకుండా తక్కువ ఖర్చుతో పూర్వం రచ్చబండ కార్యక్రమం జిల్లాకు ఒక గ్రామం దత్తత తీసుకొని పూర్వం రచ్చబండ కార్యక్రమం కొన సాగిస్తూ ఆ ఫలితంతో రాష్ట్ర మంత పాత పద్ధతిలో రచ్చబండ పథకం పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:43:36 0 113
Telangana
ICC T20 ప్రపంచకప్ లో ఫైనల్ కి చేరిన టీం ఇండియా
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది....
By Yadamma Raju Gajapaga 2026-03-05 19:15:13 0 345
Andhra Pradesh
రాయచోటి లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 5 లక్షల రూపాయలు సహకారం అందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5...
By Benguluri Madhubabu 2026-02-24 14:51:36 0 228
Andhra Pradesh
రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మార్వో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు,...
By Kothuru Murali 2026-01-13 09:00:49 0 183
Telangana
పెద్దపల్లి : భర్తను చంపిన భార్య ....!
భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన...
By Sunka Santhosh 2026-07-02 04:39:52 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com