పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!
Posted 2026-06-10 18:17:30
0
93
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే భాగ్యవతి అనే మహిళ అరెస్టు చేసిన ACP జి.కృష్ణ తెలిపారు. ఆమె నుంచి 2 లక్షల విలువైన 4.05 Kgs ఎండు గంజాయి, మొబైల్ స్వాధీనం చేసుకున్నమన్నారు. నాగపూర్ నుంచి తక్కువ ధరకు కొని గోదావరిఖనిలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు విచారణ తేలింది. నిందితురాలని పట్టుకున్న SI లక్ష్మణరావు, నరేష్ సిబ్బందిని ACP అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందవరం మండల కేంద్రంలోని
నందవరం మండల కేంద్రంలోని బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బడి పిలుస్తుంది...
Nalin Prabhat, IPS: A Symbol of Courage and Leadership
India's Decorated Police Leader Strengthening Security, Counter-Terrorism, and Public Safety in...
Media Ethics: Reporting with Responsibility
Media Ethics: Reporting with Responsibility
With great power comes great responsibility....
పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్
కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
నిజామాబాద్: నగరం లో ఎండిన చెట్లు.
నిజామాబాద్ నగరం లో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్ నీ...