సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

0
197

దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ కార్మికులు. వెలుగు సంగమిత్రలు. గోపాల మిత్ర లు. ఆశ వర్కర్లు.ఆరోగ్య మిత్రులు.గ్రీన్ అంబా సిటర్లు .పంచాయతీ కార్మికులు.అటెండర్లు. హాస్టళ్లు కార్మికులు .మున్సిపాల్.కార్పొరేషన్ కార్మికులు.పెయింటర్లు. సెక్యూరిటీ గార్డ్ కార్మికులు ఇంకా చెప్పు కొంటూ పోతే ఎన్నో రంగాలలో పని వారి నీ ఔట్ సోర్సింగ్. కాంట్రాక్టు.తాత్కాలికం. క ర్మ గా రా ల లో భ వ ణ నిర్మాణం. వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులకు సమానమైన సమానమైన జీతాలు ఇవ్వా లని ఉత్తరాంధ్ర సీపీఐ నాయకులు పైడి తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక చట్టం ప్రకారం వేతనాలు గురించి రంగాల యాజమాన్యాన్ని కి సూచించాలని . అలా చేయని పక్షం లో పలు సంస్థల పై చర్యలు తీసుకో వా ల ని ఆదేశాలు ఇవ్వాలన్నారు. మరియు ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్. కాంటాక్ట్. డైలీ వెజ్. తాత్కాలిక కార్మి కులు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని. వారికి సమానం.అలవెన్సులు అందించాలని. ప్రభుత్వం లో కాంట్రాక్టు ప్రక్రియ తొలిగించి ప్రభుత్వమే నేరు గా జీతాలు అందించాలన్నారు. ప్రభుత్వం అలసింపక పోతే . అమలు చేయక పొతే భవిష్యత్తు ప్రాణ లిఖ ద్వారా కార్యా చరణ వారి తరుపున పోరాటం హక్కులు సాధించుకొంటా మని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్టీసీ బస్సు ఢీకొని గాయపడిన యువకులను పరామర్శించిన జనసేన నేత.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని గాయపడిన యువకులు యశ్వంత్, సంతోష్‌లను...
By Pagadala Venkateswar 2026-05-14 05:57:25 0 46
Telangana
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
By Sidhu Maroju 2025-11-29 15:56:23 0 170
Andhra Pradesh
అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.
మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి...
By Pagadala Venkateswar 2026-04-22 03:03:54 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com