నేడు టిడిపి జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు

0
132

నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు

 

 

ఏపీలో అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర

నేడు బాపట్ల, మచిలీపట్నంలో కొనసాగనున్న యాత్ర

 

 తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

60 అజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్న బోర్డు

వైకుంఠద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ

100 ఎకరాల్లో దివ్యవృక్షాల ప్రాజెక్ట్‌తో పాటు..

కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశ

 

 

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

నేడు పలువురు కేంద్రమంత్రులను రేవంత్ కలిసే అవకాశం

 

 

నేడు తెలంగాణ భవన్‌కు కేటీఆర్‌

కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప్పసర్పంచులు..

వార్డు సభ్యులను అభినందించనున్న కేటీఆర్‌

 

 

 నేటి నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు

జనవరి 14 వరకు వైభవంగా జరగనున్న ఉత్సవాలు

 

 

ఢిల్లీ: నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్

 

 

 GHMCడీలిమిటేషన్ వ్యవహారంపై నేడు హైకోర్ట్‌లో విచారణ

GHMC పునర్విభజన అసంబద్ధంగా జరిగిందని పిటిషన్

 

 

నేడు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం

డీలిమిటేషన్‌పై అభ్యంతరాలపై జరగనున్న చర్చ

 

 

రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు

3,752 సర్పంచ్‌, 28,406 వార్డు పదవులకు పోలింగ్

నేడు గ్రామాలకు చేరనున్న పోలింగ్‌ సామగ్రి

 

 

 రేపు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ముర్ము

ఈ నెల 22 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిది

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal’s ₹5 Crore Aid: True Solidarity or Political Show
Arunachal Pradesh CM Pema Khandu announced ₹5 crore aid for #Himachal flood victims, stressing...
By Pooja Patil 2025-09-11 05:47:47 0 166
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
By Benguluri Madhubabu 2026-01-23 13:17:37 0 203
Telangana
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ : తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు. |
  హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ...
By Sidhu Maroju 2026-03-21 15:14:42 0 112
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ అభివృద్ధిపై కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ అభివృద్ధి పై ఎన్డీయే కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం ఉందని, మేయర్ కోవెలమూడి రవీంద్ర...
By John Baji 2025-12-30 01:14:44 0 136
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com