సర్పంచ్/మునిసి పాలిటీ/ మేయర్. ఎన్నికలు

0
199

రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్ని కలలు దగ్గర పడుతున్నాయి అన్న తరుణంలో బీసీ కుల గ ణ న స ర్వేలో అధికారులు తల మున క లైనారు ఎన్నిక లు నిర్వ హించ డం లేదు. ప్రభుత్వం ఉన్నది. ఒక వేళ ఎన్ని కలలు జరపకపోతే కేంద్రం నుండి 14 వ ఆర్థిక సంఘం నిధులు ఆగి పో తాయని అధికారుల భావన. పంచాయతీ .జడ్పీటీసీ.ఎంపీటీసీ. మున్సిపాలిటీ. మేయర్. ఎన్నికలకు ఓటర్ లిస్ట్ ల లో చేర్చు. మార్పులు. ఇంకను ఆల శ్యంగా నే జరుగుతున్నాయి. ఇప్పటి కే అధికార కూటమి. ప్రతి పక్ష పార్టీలు ఎవ్వరికి వారు తమ వంతుగా మెజార్టీ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులను నెలబెట్టడానికి మంచి వ్యక్తలను చూసి కొంటున్నారు. బి ఫారం రాణి వారు తన సత్తా ఏమిటో నిరూపించు కోవ లని స్వతంత్రులు గా గెలవాలని అనుకొంటున్నారు. ఒక పక్క రీ సర్వే. విద్య వైద్యం.( 22)ఏ భూములు రిజిస్టర్. పథకాలు. పై ప్రజలకు తే లియ జేసి మొత్తం స్థానాలు గేల వాలన్నది కూటమి ఉద్దేశం. ఏది ఏమైనా ఏటు తీర్పు ఓటర్స్ ఇస్తారో అర్థం కావడం లేదు. వేచి చూడాల్సిన సమయం రాబోతున్నదని ఓటర్లు అనుకొంటున్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద...
By Pagadala Venkateswar 2026-02-28 07:24:48 0 79
Andhra Pradesh
పట్టణం: కొత్తూరు మురళిపుంగనూరులో జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో జరగనున్న సుంగుటూరు...
By Kothuru Murali 2026-03-09 04:18:20 0 96
Telangana
కరీంనగర్‌లో శ్రీరామనవమి సందడి..
KARIMNAGAR 
By Sunka Santhosh 2026-03-27 08:23:19 0 137
Andhra Pradesh
కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు కార్పొరేట్లకు దోచుకోవడానికి అడ్డంగా
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు పిలుపునిచ్చారు,,గూడూరు సిఐటియు మండల కమిటీ సమావేశం...
By mahaboob basha 2025-07-05 14:11:54 0 1K
Andhra Pradesh
రెండు కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు
*రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు*   ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన...
By Rajini Kumari 2026-01-20 11:04:15 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com