చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం

0
229

*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ బాబా*

 

*హామీలు అమలపై గళమెత్తిన మైనారిటీలు*

 

విజయవాడపశ్చిమనియోజకవర్గంస్థానిక54వడివిజన్.వైయస్సార్.పార్టీఎన్టీఆర్.జిల్లాకార్యదర్శి షేక్ అహ్మద్ కార్యాలయంలో పత్రికా సమావేశం లో రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా మాట్లాడుతూ రాష్ట్రములో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో మైనారిటీలకు విద్యార్థులకు స్కాలర్షిప్లు విద్యా దీవెనపేదముస్లింఆడపిల్లలకుషాదీముబారక్.పేదముస్లింలకుచేతివృత్తిదారులకు మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసినారు మైనారిటీ విదేశీ విద్యస్కాలర్షిప్లు మహిళలకు 50 సంవత్సరాల పెన్షన్ పథకం అని మోసం చేశారనిరాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలో బడ్జెట్లో ప్రవేశపెడుతున్నసొమ్ములనుమైనారిటీలకు ఖర్చు పెట్టడం లేదని కూటమిప్రభుత్వ శ్వేత పత్రం విడుదల చేయాలని.బాజీ బాబా తెలియజేసినారు

 వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికార్యక్రమాలుకొనసాగిస్తామంటూ మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం

రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇస్తానని మాటల చెప్పి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

సూపర్ సిక్స్ పథకాలు అమలు అంటూ ఎన్నికల హామీలులో చెప్పిన చంద్రబాబు గద్దెనెక్కాక మాట మరిచారు

కరోనా కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని గుర్తు చేశారు గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు 23,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని .బాజీ బాబాతెలియజేశారు

విజయవాడపశ్చిమనియోజకవర్గం ఇంచార్జ్.రాష్ట్రమాజీమంత్రివర్యులువేల్లంపల్లి శ్రీనివాసరావు అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని బాజీ బాబా కొని ఆడినారు ఈ పత్రికా సమావేశంలో వైసిపిరాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ అధికార ప్రతినిధి రుద్రతేజ్ కుమార్ వైయస్సార్ రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రెటరీ పైడాడశ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ సల్మా సుల్తానా ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్ ఇనుస్ ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెక్రటరీ ఎస్కే నసిరుద్దీన్ తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కానివిని ఎరుగునని రీతిలో యర్రగొండపాలెం పట్టణం లో మహిళల వారి భారీ కోలాట ప్రదర్శన
కనివిని ఎరుగని రీతిలో యర్రగొండపాళెం పట్టణం లో మహిళల భారీ కోలాట ప్రదర్శన యర్రగొండపాలెం పట్టణంలోని...
By Chennaiah Kati 2026-01-14 06:09:29 0 254
Andhra Pradesh
ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.
    ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన 12-06-2026 Fri ...
By Pagadala Venkateswar 2026-06-12 04:57:10 0 76
Telangana
"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో,...
By Sidhu Maroju 2026-04-30 12:10:18 0 183
Business & Finance
Stay TDS Compliant with Expert Filing Services
Ensure timely and accurate tax compliance with professional online TDS filing services. Our...
By Navya Sree 2026-07-08 10:27:11 0 55
Andhra Pradesh
పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:55:02 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com