నేను ప్రస్తుతానికి డిగ్రీ చదువుతున్నాను
-
107 Posts
-
2 Photos
-
0 Videos
-
Dastagiri at వెమ్మిగనూరు
-
Studied మేజర్ at జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ముగతిClass of డిగ్రీ నలంద కాలేజ్ ఎమ్మిగనూర్
-
Followed by 3 people
-
Experience
3 Years -
Language
Telugu
-
Current Position
Constituency In-charge
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
హాలహరివి గ్రామంలో తాగునీటి కష్టాలుకర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామపంచాయతీ సెక్రెటరీ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ అధికారి /MPDO గారికి హాలహర్వి గ్రామం తాగునీటి కష్టాలు అని చాలా సార్లు తెలియజేయడం జరిగింది. కానీ ఏమాత్రం చూసి చున్నట్టు ఉండడం చాలా బాధాకరమని తెలియజేశారు. ప్రజలు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యమని మా గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు త్రీవ...0 Comments 0 Shares 25 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో తాగునీటి కష్టాలుకడిమెట్ల పంచాయతీ సెక్రెటరీ అధికార త్రాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ పంచాయతీ అధికారి MPDO గారికి కడిమెట్ల విషయం గ్రామంలో త్రాగునీటి సమస్యపై పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. మా గ్రామంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ సెక్రటరీ గారికి పలుమార్లు తెలియజేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల...0 Comments 0 Shares 32 Views 0 Reviews
-
ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందిఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, DSF విద్యార్థి సంఘంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు మీద ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.ఆదోని పట్టణంలో ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో...0 Comments 0 Shares 43 Views 0 Reviews
-
ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారుఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి పద్ధతి కాదని వాల్మీకి కుల బాంధవులు నిరసన చేయడం జరిగింది. వాల్మీకి కుల బాంధవులందరూ మాట్లాడుతూ కులం పేరుతో దూషించడం సరికాదని తెలియజేశారు.VRO వాల్మీకి బిటి సురేష్ ని మొన్న ఆదివారం రోజు ఉదయం 7:30 నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు కిడ్నాప్ చేసి హింసించిన బత్తినకుబేరనాథ్ నో వెంటనే అరెస్ట్ చేయాలని వాల్మీకి సంఘాల...0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డినందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి నందవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ గారి వ్యవహార శైలిపై తగిన చర్యలు తీసుకోవాలి అని వివరించడం జరిగింది.కూటమి...0 Comments 0 Shares 63 Views 0 Reviews
-
మానవత్వం చాటుకున్న నందవరం యూత్నందవరం మండల కేంద్రంలోని వన్యప్రాణాలపై మానవత్వం చాటుకున్న నందవరం యువకులు నందవరం పూలు చింత ఎత్తిపోతల చెరువు పంప్ హౌస్ దగ్గర 20 కోతులకు ఆహారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడేవి ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న నందవరం గొర్రె కాపర్లు నందవరం లోని యువకులకు పరిస్థితి వివరించడం జరిగింది. వెంటనే మూగజీవాలకు ఆహారం టమోటాలు ,పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్స్ కోతులకు ఆహారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట...0 Comments 0 Shares 84 Views 0 Reviews
-
వైయస్సార్సీపి రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డిఎమ్మిగనూరు పట్టణంలోని 'కోతుల బావి' ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదానికి మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే ఎమ్మిగనూరులో కమిషనర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్రిక్తతలు రేపుతున్నారని మండిపడ్డారు. ఆలయ స్థలంలో ప్రైవేట్ బంకులు...0 Comments 0 Shares 60 Views 0 Reviews
-
ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలుకులు తేర్నెకల్ సురేంద్ర రెడ్డి గార్ల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు తో...0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారుకర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రైవేట్ కార్పొరేట్ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.0 Comments 0 Shares 81 Views 0 Reviews
-
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులుఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు VGA దయాసాగర్ గారు మాట్లాడుతూ కొందరు టిడిపి నాయకులు విషయాలు తెలుసుకోకుండా నందవరం మండల బిజెపి నాయకులు గురురాజు దేశాయి గారి మీద కొందరు టిడిపి నాయకులు ఆయన వ్యక్తిగతల విషయాలపై వ్యాపారాల విషయాలపై సోషల్ మీడియాల ద్వారా వ్యతిరేకంగా వ్యక్తిగతంగా దూషించడం సరైన చర్య కాదని వారిపై పరువు నష్టధావం...0 Comments 0 Shares 67 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందిమోడీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని ఎమ్మిగనూరు CPIపట్టణ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా అంబులెన్స్ వాహనాన్ని_లాగుతూ నిరసన, అనంతరం MG పెట్రోల్ బంక్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు విజేందర్ నాయుడు రాజీవ్ తుమ్ముగుడు తదితరులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారధి ఆధ్వర్యంలోడెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం, పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం స్పందించి ధనాపురం నుండి నాగనాతనహళ్లి హెబ్బటం హోళగుంద రహదారికి 7 కోట్ల రూపాయలు తో రోడ్డు పనులు ప్రారంభం చేసిన ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు.అలాగే కూటమి ప్రభుత్వానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి DSF విద్యార్థి సంఘంగా ఉద్యమ అభినందనలు తెలుపుతున్నాను.0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారుకర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సీడ్స్ లైసెన్స్ మంజూరు చేయడానికి మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని రంగన్న గౌడ్ నుండి ఏఈఓ నరసింహులు, మరో వ్యక్తి మోహన్ కలిసి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బుధవారం నగదు తీసుకుంటుండగా వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ...0 Comments 0 Shares 83 Views 0 Reviews
-
నందవరం మండల కేంద్రంలోని హనుమాన్ వేడుకలునందవరం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే బాన సంచరాలతో గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ పాల్గొనడం జరిగింది.0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలకు శ్రీకారంఎమ్మిగనూరు పట్టణంలో ప్రవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడి పై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్య దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హాజీ బాబా తదితరులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 110 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు MLA బివి జయ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలోఎమ్మిగనూరు పట్టణంలోని మచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (MSZPH Girls School)లో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినుల సన్మాన కార్యక్రమం మరియు పతకాలు, ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని దీపప్రజ్వలనతో ప్రారంభించి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. అనంతరం...0 Comments 0 Shares 100 Views 0 Reviews
-
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డిస్త్రీ మాత్రుమూర్తులకు మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు తల్లి ప్రేమకు సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు… మన మొదటి గురువు, మన బలం, మన జీవితానికి వెలుగు చూపే దైవ స్వరూపం అమ్మ. తన సంతోషాన్ని త్యాగం చేసి కుటుంబ ఆనందం కోసం ఎల్లప్పుడూ కష్టపడే ప్రతి తల్లికి హృదయపూర్వక వందనాలు. ప్రతి ఇంటిని ప్రేమతో నింపే అమ్మలందరికీ మాత్రు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ...0 Comments 0 Shares 90 Views 0 Reviews
-
హాలహరి గుడి ప్రతిష్టకు ఆహ్వానించడం జరిగిందినందవరం మండలం హాలహర్వి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ శివాలయం శిఖర కలశ ప్రతిష్ట, శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం మహాకుంభాభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నవగ్రహ గడస్తంభ ప్రతిష్ట మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సిపి నాయకులు భక్తి శ్రద్ధలతో గౌరవప్రదంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక...0 Comments 0 Shares 102 Views 0 Reviews
More Stories