Bharat Aawaz
Bharat Aawaz
Bharat Media Association (BMA): Empowering Voices, Elevating Journalism

The Bharat Media Association (BMA) is a dynamic initiative dedicated to supporting and enhancing the professional development of reporters, journalists, and media professionals across India. Our mission is to foster collaboration, uphold journalistic standards, and amplify the diverse voices that shape our nation. Through resources, networking, and inspiration, BMA aims to create a vibrant community committed to excellence in media.

Join us in the pursuit of truth, storytelling, and media empowerment. Welcome to the Bharat Aawaz Suraksha Samveda!
  • Public Group
  • 355 Posts
  • 148 Photos
  • 1 Videos
  • Reviews
  • Bharat Aawaz
Search
  • పదో తరగతి నుండి ఇంటర్ వరకు ఒకటే బోర్డు
    తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పదో తరగతి (SSC) నుండి ఇంటర్మీడియట్ (Intermediate) వరకు ఒకే బోర్డు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, విద్యార్థులకు నిరంతర, సమగ్ర విద్యావిధానాన్ని (Seamless Education System) అందించడం. ప్రస్తుతం ఉన్న బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (SSC బోర్డు)...
    Like
    1
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
  • టీజీఎస్ఆర్టీసీ 'హైదరాబాద్ కనెక్ట్': 373 కాలనీలకు బస్సు సేవలు
    టీజీఎస్ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) ఇటీవల హైదరాబాద్ నగర పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి 'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధాన లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్త కాలనీలు, శివారు ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన బస్సు సేవలను అందుబాటులోకి తీసుకురావడం. ఈ కార్యక్రమం కింద మొత్తంల 373 కొత్త...
    Like
    1
    0 Comments 0 Shares 62 Views 0 Reviews
  • ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు సరెండర్
    తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు శుక్రవారం (డిసెంబర్ 12, 2025) పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయారు. ఆయనను శారీరకంగా హింసించకుండా విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ లొంగుబాటుతో ఫోన్ ట్యాపింగ్ నెట్‌వర్క్...
    0 Comments 0 Shares 62 Views 0 Reviews
  • రాన్స్‌మ్‌వేర్ రెచ్చిపోయింది! 17K సైబర్ దాడులు బయటకు
    దేశవ్యాప్తంగా సైబర్ భద్రతపై మళ్లీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో రాన్స్‌మ్‌వేర్ దాడులు ఆందోళనకర స్థాయికి చేరాయి. గత ఏడాదిలోనే 17 వేలకుపైగా రాన్స్‌మ్‌వేర్ ఘటనలు నమోదుకావడం దేశంలోని డిజిటల్ మౌలిక వసతులకు పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ కంపెనీలు, విద్యాసంస్థలు, హెల్త్‌కేర్ సిస్టమ్స్, చిన్న వ్యాపారాలు కూడా ఈ దాడుల బారిన పడ్డాయి. ఫైళ్లను లాక్ చేసి డబ్బు...
    0 Comments 0 Shares 63 Views 0 Reviews
  • తొలి విడత GP ఫలితాలు బయటకు… ఎవరు దూసుకెళ్లారు? ఎవరు కూలిపోయారు?
    తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. ఉదయం నుంచే గ్రామాల్లో ఓటింగ్ ఉత్సాహంగా సాగగా, సాయంత్రానికి కౌంటింగ్ పూర్తవడంతో ఆసక్తికర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని కీలక గ్రామాల్లో ఊహించని మార్పులు కనిపించగా, ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చే విధంగా స్థానిక అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. గ్రామీణ రాజకీయాల్లో ఈ తొలి విడత ఫలితాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి....
    0 Comments 0 Shares 69 Views 0 Reviews
  • అటల్ మోడీ సుపరిపాలన యాత్ర
    కర్నూలు !! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రెండు రోజులపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కర్నూల్లో జరిగే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు STBC ప్రాంగణం లో జరిగే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు
    0 Comments 0 Shares 156 Views 0 Reviews
  • అంగన్వాడీ కార్మికుల ధర్నా
    కర్నూలు ( కలెక్టరేట్) : కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కొరకు ధర్నా చేశారు. ఈ సందర్భం గా సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం సిబ్బందికి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు
    0 Comments 0 Shares 155 Views 0 Reviews
  • అయ్యప్ప స్వామి దీపం మహోత్సవం
    కర్నూలు!! శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి 48 వ దీప మహోత్సవం ఈనెల 13వ తేదీ అనగా రేపు శనివారం కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణ నందు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ మహోత్సవానికి అయ్యప్ప స్వామి భక్తులు అదే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు
    0 Comments 0 Shares 152 Views 0 Reviews
  • సంగారెడ్డి క్రైమ్ అలర్ట్: ప్రేమ వ్యవహారం రగిలి యువకుడి మృతి |
    సంగారెడ్డిలో ప్రేమ వ్యవహారం దారుణంగా ముగిసిన ఘటన చోటుచేసుకుంది. 19ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి జ్యోతి శ్రీనివాస్ సాయి తన ప్రేయసి కుటుంబ సభ్యుల పిలుపుతో వారి ఇంటికి వెళ్లగా, అక్కడ పరిస్థితి తీవ్రంగా మారింది. పెళ్లి విషయం మాట్లాడేందుకు పిలిచారని తెలిసినా, అకస్మాత్తుగా అతనిపై దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రేయసి తల్లి సహా కుటుంబ సభ్యులు కర్రతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలతో...
    0 Comments 0 Shares 84 Views 0 Reviews
  • కర్నూలు జిల్లా గ్రంధాలయ చైర్మన్ నియామకం
    కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తుగ్గలి నాగేంద్ర నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేంద్ర గతంలో కమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు
    0 Comments 0 Shares 152 Views 0 Reviews
  • రోడ్డుపైకి చేరిన నీరు
    కర్నూల్ అశోక్ నగర్ పంపు హౌస్ వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలో గత రాత్రి నుంచి మంచినీటి పైపు లైన్ లీక్ కావడం తో మంచి నీరు రహదారి పై ప్రవహిస్తుంది. దీనివలన వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి నీటి వృధాన్ని అరికట్ట ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు
    0 Comments 0 Shares 156 Views 0 Reviews
More Stories
Chatbox

Join the group to join the chatbox

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com