Bharat Media Association (BMA): Empowering Voices, Elevating Journalism
The Bharat Media Association (BMA) is a dynamic initiative dedicated to supporting and enhancing the professional development of reporters, journalists, and media professionals across India. Our mission is to foster collaboration, uphold journalistic standards, and amplify the diverse voices that shape our nation. Through resources, networking, and inspiration, BMA aims to create a vibrant community committed to excellence in media.
Join us in the pursuit of truth, storytelling, and media empowerment. Welcome to the Bharat Aawaz Suraksha Samveda!
The Bharat Media Association (BMA) is a dynamic initiative dedicated to supporting and enhancing the professional development of reporters, journalists, and media professionals across India. Our mission is to foster collaboration, uphold journalistic standards, and amplify the diverse voices that shape our nation. Through resources, networking, and inspiration, BMA aims to create a vibrant community committed to excellence in media.
Join us in the pursuit of truth, storytelling, and media empowerment. Welcome to the Bharat Aawaz Suraksha Samveda!
-
Public Group
-
231 Posts
-
148 Photos
-
1 Videos
-
Reviews
-
Bharat Aawaz
Recent Updates
-
నాచెక్ ఎటుపాయె..!మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..? మరోసారి చెక్కుల లీకేజీ కలకలం! మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..? మరోసారి చెక్కుల లీకేజీ మంజూరైన చెక్కును మాయం చేసిన నాయకులు ఎవరు? సీఎంఆర్ఎఫ్ అవినీతి నేరమే కాదు.. మహాపాపం అంటున్న బాధితులు! మహబూబాబాద్, మే 24(భారత్ అవాజ్): కొత్తగూడ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నిధుల మంజూరు విషయంలో మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....రెండు సంవత్సరాల క్రితం...0 Comments 1 Shares 17 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
Bharat AawazBharat Aawazఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపుఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు కొమురం భీం జిల్లా మొత్తంలో ఉన్న మెడికల్ షాప్ ఓనర్ అందరూ సహకరిస్తూ మే 20వ తేదీన మెడికల్స్ స్వచ్చంద బంధు చేయాలని తెలుపుతూ బందుకు సంబంధించిన కర పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు ప్రభీర్ మండల్, ప్రధాన కార్యదర్శి పత్తి...0 Comments 1 Shares 32 Views 0 Reviews1
-
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చొప్పరిమహబూబాబాద్,మే 8: ములుగు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలానికి నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎన్నుకోవడం యువతకు గొప్ప అవకాశంగా నిలిచింది. ఇందులో భాగంగా కొత్తగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువ నాయకుడు చొప్పరి కుమార్ నియమితులవడం ఆనందకర విషయం. తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించడం ఆయనపై పార్టీ నాయకత్వానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. చిన్న వయస్సు...0 Comments 1 Shares 56 Views 0 Reviews
-
విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీమహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో నిర్లక్ష్యం జరిగిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ సంబంధిత ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో విధులు సక్రమంగా నిర్వహించని స్థానిక వైద్యులు, సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన...0 Comments 1 Shares 59 Views 0 Reviews
-
మత్తు కోరల్లో యువత – భవిష్యత్తు శూన్యం!అరికట్టేది ఎన్నడూ.......? ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి - తాళ్లపెల్లి ప్రభాకర్ మహబూబాబాద్ మే 7: గంజాయి,అంబార్,డ్రగ్స్ తో పాటుగా గ్రామాల్లో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపు లను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ప్రగతిశీల యువజన సంఘం(PYL)కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 102 వ వర్ధంతి...0 Comments 1 Shares 53 Views 0 Reviews
-
గ్యాస్ కొరతపై జాతీయ రహదారిపై బైఠాయింపుమహబూబాబాద్, మే 3:: నర్సింహులపేట మండలంలో గ్యాస్ కొరకు బుక్ చేసి పదిహేను రోజులు దాటినా సిలెండర్ రాక పోవడంతో..... ఆదివారం గ్యాస్ లారీ వస్తుందని సమాచారం తెలుసుకున్న వినియోగదారులు ఎదురు చూస్తూ అర్ధరాత్రి నుంచే తమ ఖాళీ సిలెండర్లతో గోదాం ముందర నిద్రించారు. తెల్లవారే వరకు లారీ రాకపోవడం, సంబంధించిన నిర్వాహకులు కూడా ఎవరూ లేక పోవడంతో.. సమాధానం చెప్పేవారు ఎవరూ లేరని వినియోగదారులు విసుగు చెంది ఆగ్రహంతో...0 Comments 1 Shares 68 Views 0 Reviews
-
గ్యాస్ కొరతపై జాతీయ రహదారిపై బైఠాయింపుమహబూబాబాద్, మే 3:: నర్సింహులపేట మండలంలో గ్యాస్ కొరకు బుక్ చేసి పదిహేను రోజులు దాటినా సిలెండర్ రాక పోవడంతో..... ఆదివారం గ్యాస్ లారీ వస్తుందని సమాచారం తెలుసుకున్న వినియోగదారులు ఎదురు చూస్తూ అర్ధరాత్రి నుంచే తమ ఖాళీ సిలెండర్లతో గోదాం ముందర నిద్రించారు. తెల్లవారే వరకు లారీ రాకపోవడం, సంబంధించిన నిర్వాహకులు కూడా ఎవరూ లేక పోవడంతో.. సమాధానం చెప్పేవారు ఎవరూ లేరని వినియోగదారులు విసుగు చెంది ఆగ్రహంతో...0 Comments 1 Shares 66 Views 0 Reviews
-
ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు, జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ 150, ఐకెపి 50, గిరిజన కార్పొరేషన్ 8, మెప్మా 1, శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం ( 209 ) కేంద్రాల నుండి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లా...0 Comments 1 Shares 78 Views 0 Reviews
-
ఏజెన్సీ మారుమూల ప్రాంతం నుండి మెరిసిన విద్యా కుసుమాలుమహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి గుగ్గిళ్ళ చనస్వీ 556 మార్కులతో మొదటి స్థానాన్ని,హరిదాస్యం అక్షయ 554 మార్కులతో రెండవ స్థానాన్ని, భైరబోయిన నళిన్ ప్రభాత్ 553 మార్కులతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుని జిల్లా పరిషత్ పాఠశాల నుండి విజయకేతనం ఎగిరేసినారు.అలాగే పాఠశాలలో 42 మంది విద్యార్థులకు 42 మంది...0 Comments 1 Shares 71 Views 0 Reviews
-
ఏజెన్సీలో వెలుగులు చిమ్మిన గంగారం కేజీబీవీ విద్యార్థిని సువిష్ణమహబూబాబాద్, ఏప్రిల్ 29: వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండలంలో, కేజీబీవీ (KGBV) పాఠశాల విద్యార్థిని ఆలూరి సువిష్ణ విద్యా రంగంలో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు.పదవ తరగతి వార్షిక పరీక్షల్లో సువైష్ణ 600 మార్కులకు గాను 560 మార్కులు సాధించి, మండలంలోనే టాపర్గా నిలిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మండల విద్యాధికారి (MEO) మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఏజెన్సీ...0 Comments 1 Shares 71 Views 0 Reviews
-
ప్రభుత్వ విద్యను విధ్వంసం చేస్తున్న కూటమి ప్రభుత్వంఅఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక సి ఆర్ భవనం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి . వలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణం బాధ్యులు బి. గిడ్డయ్య గారు హాజరయ్యారు ఈ సందర్భంగా విలేకరులతో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి...0 Comments 0 Shares 142 Views 0 Reviews
-
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడచందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో అంగన్వాడి సెంటర్ 5 నందు 18 ఏప్రిల్ 2026 శనివారం న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ( సిడిపిఓ)లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/ ఏప్రిల్ 2026 నుండి23 ఏప్రిల్ /2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0 నుండి 3 సంవత్సరాల పిల్లల...0 Comments 1 Shares 164 Views 0 Reviews
-
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్లో ప్రజల వినతులు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే సౌమ్య నందిగామ (ఏప్రిల్ 18, 2026): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో అధికారులు, కూటమి నేతలతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక...0 Comments 1 Shares 156 Views 0 Reviews
-
ఎస్సై కి ఆహ్వానం పలికిన హనుమాన్ స్వాములుకొత్తగూడ, ఏప్రిల్ 17,మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హనుమాన్ ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించి హనుమాన్ స్వాములు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏప్రిల్ 21న హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య...0 Comments 1 Shares 80 Views 0 Reviews
-
శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTFమహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్కు గురైన కుంజ శ్రీనివాస్ (SGT, ఆదిలక్ష్మిపురం, కొత్తగూడ మండలం)ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) కొత్తగూడ, గంగారం మండల కమిటీ పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి ఆర్థికంగా తోడ్పడేందుకు ₹27,850/- (ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు) సహాయాన్ని జిల్లా...0 Comments 1 Shares 94 Views 0 Reviews1
-
ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టుn నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు n గిరిజన విద్యార్థినులకు శక్తి ఆహారం n ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్.. nవన ప్రేమి డాక్టర్ పుల్సమ్ సాంబయ్య మహబూబాబాద్/కొత్తగూడ,11 ఏప్రిల్ (భారత్ ఆవాజ్): అడవులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీ ఆదివాసి గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఉపాధి కల్పిస్తోంది ఇప్పపువ్వు. దట్టమైన అడవుల్లో మండుటెండలను...0 Comments 1 Shares 91 Views 0 Reviews
-
డాక్టర్ లేక పేషంట్ అవస్థలుబైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలంలో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సకాలంలో వైద్యం అందకపోవడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. కొత్తగూడ మండలంలోని చక్రాల తండ గ్రామానికి చెందిన మాలోతు శ్రీను (30) అనే యువకుడు ఎంచగూడెంలో తన పని ముగించుకుని, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో...0 Comments 1 Shares 89 Views 0 Reviews
-
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం-మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్ యంత్రాంగంతో 19వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ గారు & స్థానిక వార్డు కౌన్సిలర్ ఎలుకంటి విజయ్ గారు..ఈ సందర్భంగా వారు గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను, మంచినీటి, డ్రైనేజ్,పారిశుద్ధ వ్యవస్థను...0 Comments 1 Shares 88 Views 0 Reviews
More Stories
Join the group to join the chatbox
Bharat Aawaz | BMA
https://ba.bharataawaz.com