గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.

0
153

కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది

ర్ణాటక ఆర్టీసీ బస్సు  లోని ప్రయాణికుడి  ఘోర ప్రమాదం


హైదరాబాద్:::కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థ కు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు  అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి.జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో, బస్సులో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు  సరదాగా గుట్కాను నమ్ములుతూ సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాడు, అదే క్రమంలో నోటిలోని గుట్కా ఎక్కువగా నమిలిన అనంతరం, ఉంచి పరిస్థితికి వచ్చింది, ఇప్పుడు నోటిలోని గుట్కాను, బస్సు కిటికీ నుండి తల బయటికి వేసి ఉంచుదామని నిర్ణయించుకున్నాడు ఆ ప్రయాణికుడు, హైవే మీద ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోపల కూర్చుని ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు చివరికి కిటికీనుండి తల భాగం బయటికి వేసి నోటిలోని గుట్కా ఉంచడం ప్రారంభించాడు అంతే, ఎదురుగా వస్తున్న వాహనం ఆర్టీసీ బస్సు పక్కనుండి, రొయ్యని దూసుకు వెళ్లడంతో ప్రయాణికుని తల మొండెం నుండి విరిగిపోయి లుజ్జునుజ్జుగా అయింది. ఆర్టీసీ బస్సుతోపాటు కొద్ది దూరం రోడ్డు అంతా ప్రయాణికుని రక్తంతో మడుగుల మారింది. గమనించిన డ్రైవర్ ఇతర వాహనదారులు బస్సులు ఆపి పోలీసులకు సమాచారం సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ అమాయకుడు తన గమ్యం చేరుకొనుటకు, రాష్ట్ర ఆర్టీసీ బస్సు సహాయంతో గమ్యానికి చేరుకొని తన కలల సహకారం కొరకు కృషి చేస్తూ, ఆర్థిక స్తోమత లేని ఆ వ్యక్తి ఆర్టీసీని నమ్ముకొని, తన ప్రయాణంతోపాటు జీవిత ప్రయాణాన్ని ఎంతో ఆశలతో కొనసాగించుకునే క్రమంలో, ఒక చిన్న చెడు వ్యసనాలకు బానిసై ఉన్న ఆ వ్యక్తి, ఐదు పది రూపాయల గుట్కా, ఆ కుటుంబ కలలను ఆ వ్యక్తి, ఎంతో ఆశతో వేచి చూస్తున్న ఆ గమ్యానికి చేరుకోక ముందే యమలోకానికి వెళ్లాడు. కర్ణాటక రాష్ట్రంలో గుట్కా ఊంచి వేసే క్రమంలో  జరిగిన సంఘటన అమాయక వ్యక్తి మృతి వాత పడిన వీడియో సామాజిక మాధ్యమంలో, ఐదు రూపాయల గుటుక ప్రాణం తీసింది అని వైరల్ గా మారింది.

Search
Categories
Read More
Telangana
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.|
  మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో గత రాత్రి 17...
By Sidhu Maroju 2026-01-01 12:43:55 0 184
Telangana
​గ్రైండర్ యాప్ పేరుతో దోపిడీలు ​ఏడుగురిపై కేసు నమోదు
  ఏడుగురిపై కేసు నమోదు: డీసీపీ శ్రీధర్ కీసరలో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వార్త ఇది....
By Thalakayala Nagashiva 2026-04-12 06:47:14 0 289
Andhra Pradesh
మదనపల్లె: ‘డ్రగ్స్ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేయాలి.
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని...
By Pagadala Venkateswar 2026-02-22 06:35:16 0 147
Telangana
భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు...
By Ponnala Srinivasrao 2026-05-07 15:11:33 0 148
Telangana
Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి...
By Bharat Aawaz 2025-09-20 08:20:04 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com