Andhra Pradesh
Andhra Pradesh
Ah, Andhra Pradesh! A state that dances to the rhythm of the Bay of Bengal waves, where history whispers through ancient temples, and where the aroma of spicy biryani fills the air. Let's dive into the vibrant tapestry of Andhra Pradesh!

**Andhra Pradesh**—often called the "Rice Bowl of India"—is a gem nestled in the southeastern coastal region. Here are some key points about this fascinating state:
1. **Geography and History**:
- **Area**: Covering around 106,204 square miles (that's roughly the size of your favorite cozy blanket), Andhra Pradesh stretches along the eastern coast of India.
- **Population**: As of the 2011 census, it was home to approximately 84.7 million people. That's a whole lot of friendly faces!
- **Capital**: Once upon a time, Hyderabad wore the crown, but now it's Amaravati that sits on the throne.
- **Borders**: Andhra Pradesh shares its borders with Tamil Nadu, Karnataka, Maharashtra, Chhattisgarh, and Odisha. Imagine the lively exchange of culture and flavors at these boundaries!
- **Formation**: The state was born on October 1, 1953, but it got a makeover in 1956 to become the Andhra Pradesh we know today⁴⁵.

2. **Culture and Festivals**:
- Andhra Pradesh is a kaleidoscope of traditions, languages, and art forms. Telugu, the sweet language of poetry, flows through its veins.
- Festivals? Oh, they're like a grand carnival! From Ugadi (the Telugu New Year) to Sankranti (when kites flirt with the sky), every celebration is a riot of colors and joy.

3. **Land of Temples**:
- The Venkateswara Temple at Tirumala—majestic and perched on the hills—is a spiritual beacon.
- And don't miss the Undavalli Caves near Vijayawada. These ancient rock-cut caves are like whispers from the past.

4. **Economy and Infrastructure**:
- Andhra Pradesh isn't just about history; it's also about progress. Its economy dances to the tune of agriculture, industry, and services.
- The Vizag seaport—busy and bustling—is a gateway to the world. Ships come and go, carrying dreams and cargo.

5. **Unity in Diversity**:
- Andhrulu (the people of Andhra Pradesh) embrace diversity like a warm hug. From the spicy Guntur chillies to the serene beaches, there's something for everyone.
- Andhra Pradesh's motto, "Satyameva Jayate" (Truth alone triumphs), echoes the spirit of resilience and honesty.

So, my friend, whether you're savoring a plate of spicy biryani or exploring ancient ruins, Andhra Pradesh will leave an indelible mark on your heart.
  • Public Group
  • 72 Posts
  • 41 Photos
  • 1 Videos
  • Reviews
  • Bharat Aawaz
Search
  • 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..
    ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్...      పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ తాలూకా కార్యదర్శి టీ.ప్రతాప్, పట్టణ కార్యదర్శి అమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన 23వ తేదీ జరగబోయే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్నాయని ఈ మహాసభను...
    0 Comments 0 Shares 103 Views 0 Reviews
  • దాచేపల్లిలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్ – విద్యుత్ షాక్‌తో హింస
    దాచేపల్లి- ఆంధ్రప్రదేశ్-  దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థి ఓ దారుణ ర్యాగింగ్‌కు గురయ్యాడు. సీనియర్ విద్యార్థులు అతనిపై శారీరక దాడి చేయడంతో పాటు, విద్యుత్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    0 Comments 0 Shares 140 Views 0 Reviews
  • "ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాతో ఏపీ ఎంపీల కీలక భేటీ"
    ఆంధ్రప్రదేశ్:  ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించే పథకాలను త్వరగా అమలు చేయాలని, అలాగే కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెంచాలని కోరారు.
    0 Comments 0 Shares 242 Views 0 Reviews
  • ఆంధ్రప్రదేశ్‌లో రెండు భారీ లాజిస్టిక్ పార్కులు
    నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, నెల్లూరు మరియు కృష్ణా జిల్లాల్లో రెండు భారీ లాజిస్టిక్ హబ్‌ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దాదాపు 10,000 ఎకరాల భూమిపై ఈ పార్కులు నిర్మించబడతాయి. మొత్తం ₹2,175.20 కోట్లు వ్యయంతో నిర్మించబడనున్న ఈ మెగా పార్కులు, రాబోయే పోర్టులకు మద్దతు ఇవ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రవాణా ఖర్చులు తగ్గించడంలో సహాయపడతాయి.
    0 Comments 0 Shares 208 Views 0 Reviews
  • డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం. ||
    డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం. 1.ఈ భూమిపై మరో జన్మ పొందటానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి.2. నడవడానికి 2 సంవత్సరాలు.3. స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు,4. ఓటు హక్కు కై 18 సంవత్సరాలు,5. ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు,6. పెళ్ళికోసం 25నుండి 30 సంవత్సరాలు... ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్) వేచి ఉంటాము. కానీ...ఓవర్ టేక చేసే సమయంలో.. వాహనాలు నడుపుతున్నపుడు, 30 సెకన్లు కూడా ఆగలేక...
    0 Comments 0 Shares 261 Views 0 Reviews
  • ఎన్నికల కమిషన్‌పై నమ్మకం సన్నగిల్లుతోంది: కిల్లి కృపారాణి ||
    ప్రతిపక్ష పార్టీలు మరియు ఎన్నికల కమిషన్ మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ అంశంపై సీనియర్ నాయకులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి  గారు ఎన్నికల కమిషన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి  మాట్లాడుతూ,...
    0 Comments 0 Shares 465 Views 0 Reviews
  • అక్రమంగా తరలిస్తున్న గోవులు, వ్యాన్ బోల్తా ||
    విశాఖపట్నం: సోమవారం తెల్లవారుజామున విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసన్నపేట నుంచి విశాఖపట్నం పూర్ణ మార్కెట్‌కు గోవులను రహస్యంగా తరలిస్తున్న వ్యాన్, పాత డైరీ ఫారం వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు కొన్ని గోవులు మృతి చెందాయి.  సోమవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరసన్నపేట నుంచి బయలుదేరిన వ్యాను, విశాఖపట్నం పాత డైరీ ఫారం వద్దకు...
    0 Comments 0 Shares 445 Views 0 Reviews
  • మంత్రి శ్రీ నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు.*
      రాష్ట్ర విద్యా, ఐటీ, హెచ్.ఆర్.డి మరియు ఆర్.టి.జి శాఖల మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని అమరావతి (ఉండవల్లి )లోని వారి స్వగృహం నందు శుక్రవారం ఉదయం శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.    ఈ సందర్భంగా శ్రీశైలం మండలంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బిసి హాస్టల్, పాలిటెక్నిక్, ఐ.టి.ఐ కళాశాలల నందు హాస్టల్ వసతి, భోజన శాల, తరగతి గదుల...
    Like
    1
    0 Comments 0 Shares 115 Views 0 Reviews
  • ll తీర ప్రాంత భద్రతకు పటిష్ట చర్యలు . ll
    శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో తీరప్రాంతాలైన బారువ, కళింగపట్నం, బావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అధ్యక్షతన, జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి గారు, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్...
    0 Comments 0 Shares 347 Views 0 Reviews
  • నేరాల నియంత్రణే ధ్యేయంగా  కార్డెన్ &  సెర్చ్ ఆపరేషన్లు
    పల్నాడు జిల్లా,  నేరాల నియంత్రణే ధ్యేయంగా  కార్డెన్ &  సెర్చ్ ఆపరేషన్లు....నరసరావుపేట రూరల్, నకరికల్లు పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డెన్ & సెర్చ్ నిర్వహించిన పల్నాడు పోలీసులు  -- పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు. 
    0 Comments 0 Shares 248 Views 0 Reviews
  • Online Games - Stay Away! BinduMadhav, IPS.
    ఆన్ లైన్ గేమ్స్ మహా డేంజర్.!  సైబర్ నేరగాళ్ల సర్వర్ లోకి మీ మొబైల్ డాటా, బెట్టింగ్స్ ను ప్రోత్సహించేలా యాడ్స్, ఫేక్ లింక్స్ తో అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం చోరిఅప్రమత్తంగా ఉండండి..ఆన్ లైన్ గేమ్స్ జోలికి వెళ్ళకండి.- కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS  గారు.
    0 Comments 0 Shares 533 Views 0 Reviews
  • బ్యాంకర్లు, అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, IPS.
    తిరుపతి జిల్లా,  బ్యాంకులకు బయట, లోపల ఉన్న సిసి కెమెరాలతోపాటు, బ్యాంకులో ఉన్న అత్యవసర అల్లారం మ్రోగే సిస్టమ్స్ పనితీరు పై జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకర్లు,సబ్ డివిజన్ డిఎస్పి, సీఐ స్ధాయి అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్ గారు.
    0 Comments 0 Shares 318 Views 0 Reviews
  • ఆత్మీయ వీడ్కోలు పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ.
    Krishna District: పదవి విరమణ చేస్తున్న  పోలీసు సిబ్బందికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ. పదవీ విరమణ చేయుచున్న సిబ్బంది: 1 . SI- 323 కె. బలరాం, 2 . SI - 4160 U.L సుబ్రహ్మణ్యం, 3 . SI - 615 ఎస్ వెంకటేశ్వరరావు, 4 . RSI -4212 మహమ్మద్ ముస్తఫా.
    0 Comments 0 Shares 448 Views 0 Reviews
  • ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ విభాగానికి డ్రోన్స్.
    రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారి చేతుల మీదుగా ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ విభాగానికి డ్రోన్స్ ట్రాఫిక్ ను, నేరాలను నియంత్రణ చేయడంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారి చర్యలు అభినంధనీయం ....... రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారు. ట్రాఫిక్ ను, నేరాలను నియంత్రణ చేయడంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు వారి చర్యలు అభినంధనీయం ....... రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్...
    0 Comments 0 Shares 481 Views 0 Reviews
  • రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా నియమితులైన *మోమిన్ మునీర్ భాష*
    వైఎస్ఆర్సిపి రాష్ట్ర అనుబంధ కమిటీల్లో రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించిన మన ప్రియతమ నేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇప్పించిన శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నగారికి అదే విధంగా శ్రీశైలం నియోజకవర్గం యువ నాయకులు శిల్ప కార్తీక్ రెడ్డి గారికి మరియు శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్ప భువనేశ్వర్...
    Like
    1
    1 Comments 0 Shares 149 Views 0 Reviews
  • Atmakuru Agricultural Market Yard Committee Chairman
    Velugodu Mandal Regadaguduru village senior TDP leader Vangala Venkata Krishna Reddy appointed as Atmakuru Agricultural Market Yard Committee Chairman 
    Like
    1
    0 Comments 0 Shares 151 Views 0 Reviews
More Stories
Chatbox

Join the group to join the chatbox

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com