28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..

0
101

ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్...

 

 

 పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ తాలూకా కార్యదర్శి టీ.ప్రతాప్, పట్టణ కార్యదర్శి అమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన 23వ తేదీ జరగబోయే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్నాయని ఈ మహాసభను ప్రజలందరూ కలిసి జయప్రదం చేయాలని వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని సితజయంత ఉత్సవాలు నిర్వహించుకున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ అని, ప్రజల పక్షాన నిరంతరాయంగా పోరాడుతూ ప్రజా సమస్య పరిష్కార వేదికగా మారుతున్న సిపిఐ పార్టీని అందరూ ఆదరించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేజీ రోడ్ అమాలి యూనియన్ నాయకులు చాంద్ బాషా, లల్లు, రఫీ, రజాక్ మియా, మున్సిపల్ ఏఐటీయూసీ నాయకులు ఏ. బిసన్న, నాగరాజు, అలీ షేర్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 05:44:04 0 884
Manipur
“मोदी के मणिपुर दौरे से पहले सुरक्षा कड़ी, सेना अलर्ट”
प्रधानमंत्री #Modi के मणिपुर दौरे सै पहिले सेना अऊ सुरक्षा एजेंसियां नै सुरक्षा इंतजामां की गहन...
By Pooja Patil 2025-09-12 05:09:56 0 10
Telangana
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "కంటోన్మెంట్ వాణి" ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ :  ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి...
By Sidhu Maroju 2025-09-10 11:40:45 0 37
Manipur
Displaced Families Blocked from Returning to Village in Manipur
 Security forces in Manipur halted the return of nearly 100 internally...
By Bharat Aawaz 2025-07-17 06:59:52 0 803
Andhra Pradesh
Semiconductor Tech Event AP | ఏపీలో సెమీకండక్టర్ ఈవెంట్
ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ సెమీకండక్టర్ టెక్నాలజీ సిమ్‌పోజియం 2025 సెప్టెంబర్ 11 నుండి 13...
By Rahul Pashikanti 2025-09-11 07:39:36 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com