దోర్నాల వ్యక్తి హత్య

0
204

దోర్నాల వ్యక్తి హత్య 

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో తిమ్మాపురం గ్రామంలో జరిగిన హత్య తెలిసిందే పొలం విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా అన్న నాగులురయ్య బాణం అంబుతో 

 దాడి చేయగా తమ్ముడు పూర్ణకంటి నాగేంద్ర యేసు తిరుమలయ్య గాయపడ్డారు తిరిగి వారు నాగులరయ్యను కర్రలతో కొట్టడం వలన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు గాయపడ్డ వారు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Search
Categories
Read More
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 826
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం: నేడు ఉదయం విజయవాడ...
By Rajini Kumari 2026-01-07 16:20:03 0 136
Andhra Pradesh
గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హిందూ కాలేజీ నందు సంకల్పం కార్యక్రమం విద్యార్థులతో చేపట్టినారు.
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ కాలేజీ నందు ఈరోజు సంకల్పం కార్యక్రమం ఏర్పాటు చేయడం...
By KOTESWARARAO KVSR 2025-12-29 14:19:25 0 187
Karnataka
Karnataka Governor Returns Bill on Lake Buffer Zone Reduction |
Karnataka Governor Thaawarchand Gehlot has returned the bill reducing lake buffer zones to the...
By Pooja Patil 2025-09-16 07:12:45 0 419
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com