జనసేన నాయకుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి.

0
139

 మదనపల్లి: నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో సోమవారం శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్, అడపా సురేంద్రల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యువతతో కలిసి కేక్ కట్ చేసి, గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన ఆదర్శప్రాయమని, వారి స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, మహిళలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను...
By Sidhu Maroju 2026-04-13 11:55:58 0 381
Telangana
నిజామాబాద్: గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించాలి
గో మాతను జాతీయ ప్రాణి గా ప్రకటించారని నవీపేట్ లో శోభా యాత్రగా ప్రధాన వీధుల గుండా వెళ్లి...
By Sadaq Sadaq 2026-04-27 16:10:03 0 100
Andhra Pradesh
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం: MLA
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా...
By Boiena Rajesh 2026-04-28 03:06:55 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com