రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|

0
172

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి

అవగాహన సదస్సులో వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి.

వైరా,రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైరా ఏసీపీ ఎస్‌.సారంగపాణి అన్నారు.

'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మండలంలోని సర్పంచులు, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లతో ''అరైవ్ అలైవ్'' (Arrive Alive) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 18 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 370గా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 3,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ప్రారంభమైన బీసీ ధర్మదీక్ష
మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్"లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక...
By Kothuru Murali 2026-04-13 08:06:25 0 74
Andhra Pradesh
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో...
By Boiena Rajesh 2026-03-16 14:07:51 0 145
Andhra Pradesh
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. అది మళ్లీ వచ్చేసింది.. ఇక పండగే
తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త. హైదరాబాద్ నుంచి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది....
By Pagadala Venkateswar 2026-01-05 06:51:25 0 303
Telangana
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ... మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా లో నాలుగు మున్సిపాలిటీలలో ప్రశాంతమైన వాతావరణంలో మొదలైన ఓటింగ్ మొదలైంది. జిల్లాలోని...
By Gangaram Rangagowni 2026-02-11 02:25:12 0 297
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com