పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,

0
56

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు కోటి రూపాయల విలువైన 48 సెంట్ల ఆక్రమణ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెళ్లిన అధికారులపై రైతు రవి కుమార్ రెడ్డి దుర్భాషలాడాడని, ఈ నేపథ్యంలో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు సిఫార్సు చేశారు# కొత్తూరు మురళి

Search
Categories
Read More
Andhra Pradesh
పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు కుక్క అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది
గురువారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న...
By Kothuru Murali 2026-01-09 12:49:15 0 134
Telangana
దళారులను నమ్మి మోసపోవద్దు......!
*దళారులను నమ్మి మోసపోవద్దు....*  - *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*  -...
By Gujile Ramu 2026-05-15 12:12:32 0 46
Telangana
సకల జనుల హితం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం 'తెలంగాణ రాష్ట్ర సేన'
తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేక మందిని దించారు. ‎‎ఆలె నరేంద్ర -...
By Ponnala Srinivasrao 2026-04-25 08:26:51 0 76
Andhra Pradesh
పుంగనూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ: విద్యార్థులకు సువర్ణావకాశం
పుంగనూరులో లయన్స్ క్లబ్ మరియు ఇంటాక్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ బాలికల...
By Kothuru Murali 2026-04-08 09:29:48 0 84
Telangana
బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి వాడకం...
By Sidhu Maroju 2025-06-11 14:25:31 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com