రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

0
117

మదనపల్లి: కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భవన కార్మికులు గాయపడ్డారు. పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన కరీముల్లా (22), అక్బర్ (18), సౌకత్ (22) భవన నిర్మాణ పనుల కోసం మదనపల్లికి బైకుపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర రక్తగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర...
By BABJI DADALA 2026-02-04 13:49:10 0 188
Andhra Pradesh
మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు
జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..   దివ్యాంగులకు ఉపాధి అవకాశం  ...
By Manda Ramkumar 2026-03-25 09:04:23 0 117
Andhra Pradesh
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా డిఎస్బి వన్ నుంచి...
By Kothuru Murali 2026-01-12 08:27:14 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com