మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.

0
128

మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు లేక, స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆదివారం కేవలం 35వేల కిలోల టమాట మాత్రమే మార్కెట్ కు వచ్చింది. మొదటి రకం 10 కిలోలు రూ.190, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160కు అమ్ముడుపోయాయి. మదనపల్లె నియోజకవర్గంలో 100 హెక్టార్లలో టమాట పంట ఉంది

Search
Categories
Read More
Andhra Pradesh
చౌడేపల్లిలో గంగమ్మ జాతర: ఎనిపోతు ఊరేగింపుతో ఘనంగా వేడుకలు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర సందర్భంగా ఎనిపోతు ఊరేగింపు...
By Kothuru Murali 2026-04-03 10:01:12 0 119
Telangana
ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని సన్మాంచిన బార్ అసోసియేషన్
మంచిర్యాల నియోజకవర్గం : ఇటీవల జరిగిన 2026-27 మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నూతనంగా...
By Avunoori Mahesh 2026-04-13 14:08:05 0 146
Andhra Pradesh
Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు...
By Pagadala Venkateswar 2026-02-26 11:32:32 0 98
Andhra Pradesh
ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష.
మదనపల్లెలో 2018లో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్...
By Pagadala Venkateswar 2026-04-25 04:41:08 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com