పుంగనూరు నియోజకవర్గం : చెన్నపట్నం చెరువులను పరిశీలించిన అధికారులు

0
84

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలోని చెన్నపట్నం చెరువును శుక్రవారం ఈ.ఈ. నాగార్జున రెడ్డి, డి.ఈ. బాబు రాజేంద్రప్రసాద్, జేఈ ఝాన్సీ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు పరిశీలించారు. చెరువు అభివృద్ధికి, బోటింగ్ ఏర్పాటుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపేందుకు ఈ పరిశీలనలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువు చైర్మన్ గల్లా బోస్, రైతులు శివయ్య నాయుడు, సతీష్ బాబు, రాజేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Meghalaya
Meghalaya Teachers Association Honors Outstanding Students
  The All Meghalaya Upper Primary and Secondary Deficit Pattern School Teachers'...
By Pooja Patil 2025-09-12 06:58:59 0 203
Andhra Pradesh
అంజుమన్ భూములు ఖాజీ భూములు మసీదు దర్గా భూములు ఇవన్నీ ముస్లిం మైనార్టీ భూములు ఆ తర్వాతే వక్ఫ్ భూములు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా_  _ఇన్ని భూములు ఉండి ముస్లిం...
By John Baji 2026-01-24 08:06:57 0 149
Andhra Pradesh
ఉచిత వైద్య శిబిరం – గూడూరు మండలం
గూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం, నిజాం...
By mahaboob basha 2025-07-05 11:45:21 0 1K
Andhra Pradesh
జాతీయస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు...
By Hari Krishna 2026-01-02 15:29:55 0 163
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com