పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0
110

మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం పోలీసులకు తెలియజేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడి వివరాలు తెలిసినవారు కల్లూరు ఎస్సైకి సమాచారం అందించాలని కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
International
America blast their own aircraft
America: రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా! 06-04-2026 Mon 12:22 |...
By G k Nookala 2026-04-06 09:11:00 0 159
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:57:38 0 31
Telangana
"అల్వాల్ మహిళా గర్జన: నాయకత్వంలో మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ నుండి హోరెత్తిన మహిళా గర్జన, చింతల మాణిక్య రెడ్డి...
By Sidhu Maroju 2026-04-23 11:38:59 0 126
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది....
By Kothuru Murali 2026-05-01 11:40:58 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com