పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0
30

మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం పోలీసులకు తెలియజేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడి వివరాలు తెలిసినవారు కల్లూరు ఎస్సైకి సమాచారం అందించాలని కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
బాధితునికి అండగా నిలిచిన 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్
ఈరోజు అనగా 14–07–2025, సోమవారం రోజున, 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారి...
By Vadla Egonda 2025-07-14 17:52:38 0 1K
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
By Chennaiah Kati 2026-01-30 13:30:05 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com